Tuesday 29 September 2015

రైల్వే జోన్ హామీ కూడా కేంద్రం గట్టున పెట్టబోతోందా?


రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కాంగ్రెస్, బీజేపీలు రెండూ అంగీకరించినప్పటికీ అందరికీ తెలిసిన అనేక కారణాల వలన రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేయలేకపోయింది. ఇంతకాలం దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమను మభ్య పెట్టాయని రాష్ట్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. కానీ కేంద్రప్రభుత్వం చెపుతున్న.......Continue Reading

No comments:

Post a Comment