Tuesday 23 June 2015

Telangana President Kishan Reddy About Sec:8


నిన్న మొన్నటి వరకు ఓటుకి నోటు, టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలపై రాజకీయపార్టీల నేతలు వాదోపవాదాలు చేసుకొన్నారు. ఇప్పుడు తాజాగా విభజన చట్టంలో సెక్షన్: 8 అమలుపై వాదోపవాదాలు మొదలుపెట్టారు. తెలంగాణాకు చెందిన కొందరు దానికి వ్యతిరేకంగా, ఆంధ్రాకి చెందిన నేతలు దానికి మద్దతుగా........Continue Reading

No comments:

Post a Comment