శ్రీనివాసుని దర్శించుకునేందుకు తిరుమలలోని మాడవీథులలోకి ప్రవేశించే భక్తులకు, ప్రధానగోపురానికి కుడివైపు ఒక మఠం కనిపిస్తుంది. దానిమీద శ్రీ వేంకటేశ్వరుడు ఎవరో భక్తునితో పాచికలాడుతున్న దృశ్యం ఉంటుంది. ఆ మఠమే హాథీరాం మఠం. ఆ భక్తుడే బావాజి! బావాజి బంజారా తెగకు చెందినవారు. కొన్ని వందల ఏళ్ల క్రితం తీర్థయాత్రలు చేస్తూ ఆయన ఉత్తరాది నుంచి తిరుమలకు ......Continue Reading
Latest Movie News| Latest Politial News| Latest Cricket News| Job Openings| Festival News
Friday, 11 September 2015
దేవుడితో పాచికలాడిన భక్తుడు
శ్రీనివాసుని దర్శించుకునేందుకు తిరుమలలోని మాడవీథులలోకి ప్రవేశించే భక్తులకు, ప్రధానగోపురానికి కుడివైపు ఒక మఠం కనిపిస్తుంది. దానిమీద శ్రీ వేంకటేశ్వరుడు ఎవరో భక్తునితో పాచికలాడుతున్న దృశ్యం ఉంటుంది. ఆ మఠమే హాథీరాం మఠం. ఆ భక్తుడే బావాజి! బావాజి బంజారా తెగకు చెందినవారు. కొన్ని వందల ఏళ్ల క్రితం తీర్థయాత్రలు చేస్తూ ఆయన ఉత్తరాది నుంచి తిరుమలకు ......Continue Reading
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment