Friday, 23 October 2015

ఏపీ శంకుస్థాపన.. మోడీ వరుస ట్వీట్లు


ప్రధాని నరేంద్ర మోడీ తన చేతుల మీదుగా ఏపీ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసి.. ఆ తరువాత తిరుమల బాలాజీని దర్శించుకున్న నేపథ్యంలో ఆయన ట్విట్ట్రర్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ చారిత్రాత్మక ఘట్టానికి తెరలేపిందని.. నూతన రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మించేందుకు ముందడుగు వేసిందని.. ఈ సందర్భంగా ఏపీ ప్రజలకు, ప్రభుత్వానికి......Read More

No comments:

Post a Comment