Showing posts with label Jagan Mohan Reddy| Open Letter| AP| Chandrababu Naidu| Foundation Ceremony. Show all posts
Showing posts with label Jagan Mohan Reddy| Open Letter| AP| Chandrababu Naidu| Foundation Ceremony. Show all posts

Thursday, 15 October 2015

శంఖుస్థాపనకి నన్ను పిలవద్దు...పిలిచినా నేను రాను: జగన్


వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఈరోజు ఒక బహిరంగ లేఖ వ్రాసారు. రాజధాని అమరావతి శంఖుస్థాపనకు ఆహ్వానిస్తూ తనకు ఎటువంటి లేఖ పంపవద్దని కోరారు. ఒకవేళ ఆహ్వానించినా తను హాజరుకానని తెలిపారు. ఆహ్వానం పంపించి.......Read More