
రాష్ట్రం విడిపోతే తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పి.. చెప్పిన మాట ప్రకారం నిజంగానే రాజకీయాలకు దూరంగా ఉన్నారు విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. రాష్ట్రం విడిపోయి దాదాపు 15 నెలలు పైనే అయిపోయింది. అప్పటినుండి ఇప్పటి వరకూ లగడపాటి పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం లోకి......Read More
No comments:
Post a Comment