Thursday, 15 October 2015

పిఠాపురం స్ధిత పీఠాంబిక...నవరాత్రులు 4వ రోజు


తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురాన్ని పూర్వం పుష్కర క్షేత్రమనేవారు.  ఈ క్షేత్రం అనేక పురాతన ఆలయాలకు ప్రసిధ్ధి చెందింది.  వాటిలో ముందుగా ఇక్కడ వెలిసిన శక్తి పీఠం గురించి చెప్పుకుందాము. పిఠాపురంలో వెలసిన శక్తి పురుహూతిక.   అష్టాదశ శక్తి పీఠాలలో పదవ  శక్తి పీఠమిది.  అమ్మవారి పీఠము (పిరుదులు) పడ్డ ప్రదేశము గనుక అమ్మవారిని పీఠాంబిక అన్నారు. శక్తి పీఠాలన్నింటికీ......Read More

No comments:

Post a Comment