Friday, 16 October 2015

ఏపీ శంకుస్థాపన 400 కోట్లు.. కాదు కాదు 10 కోట్లే అంటున్న మంత్రులు..


ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగా వైభవంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం చూస్తున్న నేపథ్యంలో మరోవైపు కార్యక్రమానికి అవుతున్న ఖర్చు నిమిత్తం విమర్శలు తలెత్తున్నాయి. ఒకపక్క రాష్ట్రం విడిపోయి ఆర్ధిక పరిస్థితులు అంతత మాత్రంగా ఉన్న ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టడం అవసరమా......Read More

No comments:

Post a Comment