.jpg)
ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అగ్రిగోల్ట్ ఆస్తులను విక్రయించారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన ఇవన్నీ తప్పుడు ఆరోపణలని మండిపడుతున్నారు. అగ్రిగోల్డ్ కు సంబంధించి తన పేరు మీద కాని.. తన కుటుంబసభ్యుల పేరుమీద కాని ఒక్క సెంటు భూమికూడా రిజిస్టర్ చేయించుకోలేదని అన్నారు. కావాలనే వైసీపీ నేతలు తన మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని.. .....Read More
No comments:
Post a Comment