.jpg)
2014 ఎన్నికల్లో ఓవర్ కాన్ఫిడెన్సే వైసీపీ కొంపముంచిందంటారు, అనంతపురం జిల్లాలో అదిమరీ శృతిమించి పార్టీని నిలువునా ముంచేసిందని, గెలవాల్సిన చోట కూడా ఓటమి మూటగట్టుకోవాల్సి వచ్చిందంటారు, దీనికి నేతల మధ్య అనైక్యతే కారణమని, అనంత వైసీపీలో ఏ ఇద్దరి నేతల మధ్య సఖ్యత లేదని, దాంతో జిల్లాలో పార్టీ పరిస్థితి మరింత దిగజారిందని టాక్ వినిపిస్తోంది.
ముఖ్యంగా మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డికి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డికి మధ్య ఉన్న వైరం తారాస్థాయికి చేరిందంటున్నారు,అదే సమయంలో......Read More
No comments:
Post a Comment