Monday, 12 October 2015

నవరాత్రులు మొదటి రోజు త్రిపురాంతకం వాసి శ్రీ బాలాత్రిపురసుందరి


ఇవాళ్టినుంచీ శరన్నవరాత్రులు మొదలవుతున్నాయి.   దేవీ ఆరాధన బాలా త్రిపురసుందరితో మొదలవుతుంది కదా.   బాలా త్రిపురసుందరీదేవి చిదగ్నికుండంనుంచి ఉద్భవించిందని చెప్పబడుతుంది.  ఈ దేవి ఇక్కడ ఉద్భవించటమేకాదు, త్రిపురాసురులను సంహరించటంలో మహా శివుడికి సహాయం చేసి, ఆయనతో సహా కొలువైన ........Read More

No comments:

Post a Comment