Tuesday, 13 October 2015

రాజధాని శంఖుస్థాపనకి ఇంత హడావుడి ఎందుకు చేస్తున్నట్లు?


ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఇవ్వాళ్ళ డిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి రాజ్ నాద్ సింగ్, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి వారికి అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించబోతున్నారు. ఇప్పటికే ఒకసారి వారిని ఆహ్వానించినప్పటికీ ఇవ్వాళ్ళ వారికి ఆహ్వాన ......Read More

No comments:

Post a Comment