
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావుపై టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు, తెలంగాణ అసెంబ్లీ మామా అల్లుళ్లకు ఆటవిడుపు కేంద్రంగా మారిందని, అందుకే సభలో ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని రేవంత్ ఆరోపించారు, 32మంది విపక్ష ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దారుణమన్న రేవంత్ రెడ్డి... ....Read More
No comments:
Post a Comment