ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం మంత్రివర్గంపై అసంతృప్తితో ఉన్నారా అంటే ఉన్నారనే వార్తలే వినిపిస్తున్నాయి. మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారట. అసలు ఏపీ ప్రభుత్వంలో........Continue Reading
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు డిల్లీలో కేంద్రమంత్రులు రాజ్ నాద్ సింగ్, ఉమా భారతి, పీయూష్ గోయల్, ప్రకాష్ జవదేకర్ లతో సమావేశమవుతారు. మొదట ఉదయం 9.30గంటలకు.......Continue Reading
ఆంద్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి తొలిదశ నిర్మాణం పూర్తి కావడానికి కనీసం మరో నాలుగేళ్ళు పట్టవచ్చును. అంతవరకు కూడా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుండే రాష్ట్ర ప్రభుత్వం పనిచేయవలసి ఉంటుంది. కానీ ఇటీవల జరిగిన......Continue Reading
రాష్ట్రం విడిపోయిన దగ్గర నుండి అటు తెలంగాణకు కాని ఇటు ఆంధ్రాకు కాని ఎదో విషయంలో వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకూ ఎన్ని గొడవలు, వివాదాలు జరిగినా అవన్నీ ఇప్పుడు తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసు వివాదం కింద దిగదుడుపే. రేవంత్ రెడ్డి అరెస్ట్ వల్ల ఒక్కసారిగా..........Continue Reading
రాష్ట్రాలు విడిపోయినా తెలుగు ప్రజల్లో ఎలాంటి విభేదాలు లేవని విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరు........Continue Reading
రేవంత్ రెడ్డి అరెస్ట్ వివాదం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చినట్టు సమాచారం. ఈ వ్యవహారం పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణలో టీడీపీని దెబ్బతీయడానికే........Continue Reading
ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యాధునిక రాజధాని నగరం అమరావతి నిర్మాణానికి జరుగుతున్న సన్నాహాలు, దాని విశేషాలు వింటుంటే అది ఎప్పుడు తమ కళ్ళముందు సాక్షాత్కారిస్తుందా........Continue Reading
స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈరోజు హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ, హరి కృష్ణ, జూ. ఎన్టీఆర్.........Continue Reading
As promised earlier, Singapore government has submitted the master plan of proposed capital city Amaravati to Andhra Pradesh Chief Minister Chandrababu Naidu.....Continue Reading
ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో ఒక మంగళకరమైన ఆలోచన జరుగుతోంది. అది కడప జిల్లాకు వైఎస్సార్ పేరును తొలగించాలనేది. ఇటీవల జరిగిన తెలుగుదేశం మినీ మహానాడులో దీనికి సంబంధించిన చర్చ జరిగింది. ఈ చర్చ అనంతరం......Continue Reading
తెలుగుదేశం పార్టీ ప్రతీ ఏటా నిర్వహించుకొనే మహానాడు సభలు రేపటి నుండి మూడు రోజులపాటు హైదరాబాద్ గండిపేటలో జరగబోతున్నాయి. రాష్ట్ర విభజన తరువాత నిర్వహిస్తున్న ఈ మొట్టమొదటి.....Continue Reading
సోమవారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యంమంత్రి చంద్రబాబు నాయుడు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ భేటీ అయ్యారు. మంత్రి ఈశ్వరన్ ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని.......Continue Reading
ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా ఎండలు మండిపోతున్నాయి. గత 65 సం.లలో ఇంత తీవ్రమయిన ఎండలు చూడటం ఇదే మొదటిసారని వృద్ధులు చెపుతున్నారు. రెండు రాష్ట్రాలలో నిత్యం......Continue Reading
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 6న రాజధానికి కేవలం భూమిపూజ మాత్రమే చేస్తుందని, శంఖుస్థాపన కాదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మీడియాకు తెలిపారు. దసరా పండుగ సమయంలో రాజధానికి.....Continue Reading
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏడాది పాలన సందర్భంగా సచివాలయంలో కలెక్టర్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు......Continue Reading
The Andhra Pradesh State cabinet meeting chaired by Chief Minister Chandrababu Naidu has taken some important decisions today. It approves the aerospace, food processing........Continue Reading
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న జరిగిన పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో ఆంద్రప్రదేశ్ లో ఆరు యం.యల్సీ. స్థానాలకు పోటీ......Continue Reading
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధానికి జూన్ 6వ తేదీన భూమి పూజ జరగనున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం మరింత స్పష్టత........Continue Reading
మచిలీపట్నంలో టీడీపీ కృష్ణాజిల్లా విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాబోయే కాలంలో తెలుగుదేశం......Continue Reading
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోసం విజయవాడలో ఏర్పాటు చేయనున్న క్యాంపు కార్యాలయానికి ప్రభుత్వం రూ. 10.21 కోట్లు........Continue Reading