రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోరుతూ ఏపీ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో నిన్న డిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్న రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ ప్రత్యేకహోదాతో సహా విభజన సమయంలో........Continue Reading
ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ రోజు ఏసీబీ కోర్టులో హజరయ్యారు. అయితే గతంలోనే రేవంత్ రెడ్డి ఏసీబీ కోర్టులో హాజరవ్వాలి కానీ హైకోర్టు రేవంత్ రెడ్డికి షరతులతో.......Continue Reading
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం మంత్రివర్గంపై అసంతృప్తితో ఉన్నారా అంటే ఉన్నారనే వార్తలే వినిపిస్తున్నాయి. మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారట. అసలు ఏపీ ప్రభుత్వంలో........Continue Reading
Kondagal TDP MLA Revanth Reddy is facing a very peculiar situation these days. Hundreds of people coming to meet him every day from faraway places in Telangana and Andhra Pradesh as well ........Continue Reading
నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లాలో హిందూపురం నుండి అసెంబ్లీకి పోటీ చేస్తున్నప్పుడు తను సినిమాలలో నటిస్తున్నప్పటికీ తన నియోజక వర్గం, జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటానని.......Continue Reading
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు డిల్లీలో కేంద్రమంత్రులు రాజ్ నాద్ సింగ్, ఉమా భారతి, పీయూష్ గోయల్, ప్రకాష్ జవదేకర్ లతో సమావేశమవుతారు. మొదట ఉదయం 9.30గంటలకు.......Continue Reading
ఆంద్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి తొలిదశ నిర్మాణం పూర్తి కావడానికి కనీసం మరో నాలుగేళ్ళు పట్టవచ్చును. అంతవరకు కూడా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుండే రాష్ట్ర ప్రభుత్వం పనిచేయవలసి ఉంటుంది. కానీ ఇటీవల జరిగిన......Continue Reading
రాష్ట్రం విడిపోయిన దగ్గర నుండి అటు తెలంగాణకు కాని ఇటు ఆంధ్రాకు కాని ఎదో విషయంలో వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకూ ఎన్ని గొడవలు, వివాదాలు జరిగినా అవన్నీ ఇప్పుడు తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసు వివాదం కింద దిగదుడుపే. రేవంత్ రెడ్డి అరెస్ట్ వల్ల ఒక్కసారిగా..........Continue Reading
రాష్ట్రాలు విడిపోయినా తెలుగు ప్రజల్లో ఎలాంటి విభేదాలు లేవని విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరు........Continue Reading
రేవంత్ రెడ్డి అరెస్ట్ వివాదం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చినట్టు సమాచారం. ఈ వ్యవహారం పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణలో టీడీపీని దెబ్బతీయడానికే........Continue Reading
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రేవంత్ రెడ్డి దాదాపు రెండు గంటల పాటు అసెంబ్లీ ఆవరణలో........Continue Reading
ఏసిబి అధికారులు తెదేపా కొండగల్ యం.యల్యే. రేవంత్ రెడ్డిని ఈరోజు ఉదయం న్యాయమూర్తి లక్ష్మీపతి ఎదుట హాజరుపరచగా అయన రేవంత్ రెడ్డికి రెండు వారాలు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. కానీ ఈరోజు జరగనున్న శాసనమండలి.......Continue Reading
ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యాధునిక రాజధాని నగరం అమరావతి నిర్మాణానికి జరుగుతున్న సన్నాహాలు, దాని విశేషాలు వింటుంటే అది ఎప్పుడు తమ కళ్ళముందు సాక్షాత్కారిస్తుందా........Continue Reading
తెదేపా 34వ మహానాడు కార్యక్రమం రెండోరోజు సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తనదైన శైలిలో ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో అన్ని పార్టీలను ఏకతాటిపై .......Continue Reading
స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈరోజు హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ, హరి కృష్ణ, జూ. ఎన్టీఆర్.........Continue Reading
As promised earlier, Singapore government has submitted the master plan of proposed capital city Amaravati to Andhra Pradesh Chief Minister Chandrababu Naidu.....Continue Reading
ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో ఒక మంగళకరమైన ఆలోచన జరుగుతోంది. అది కడప జిల్లాకు వైఎస్సార్ పేరును తొలగించాలనేది. ఇటీవల జరిగిన తెలుగుదేశం మినీ మహానాడులో దీనికి సంబంధించిన చర్చ జరిగింది. ఈ చర్చ అనంతరం......Continue Reading
తెలుగుదేశం పార్టీ ప్రతీ ఏటా నిర్వహించుకొనే మహానాడు సభలు రేపటి నుండి మూడు రోజులపాటు హైదరాబాద్ గండిపేటలో జరగబోతున్నాయి. రాష్ట్ర విభజన తరువాత నిర్వహిస్తున్న ఈ మొట్టమొదటి.....Continue Reading
సోమవారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యంమంత్రి చంద్రబాబు నాయుడు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ భేటీ అయ్యారు. మంత్రి ఈశ్వరన్ ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని.......Continue Reading