Friday, 4 September 2015

తెలుగు రాష్ట్రాలకు హైకోర్టు సీరియస్ వార్నింగ్


రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య ఏదో విషయంలో గిల్లికజ్జాలు వస్తూనే ఉన్నాయి. ఈరెండు రాష్ట్రాల మధ్య ఉన్న పంచాయితీలు తీరేవి కూడా కావు.. దీనిలో భాగంగానే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల సమస్యపై ఎప్పటినుండో ఇరు రాష్ట్రాలు వాదనలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.......Continue Reading

No comments:

Post a Comment