Saturday 27 September 2014

విజయవాడలో దూరదర్శన్ సప్తగిరి ప్రారంభం


                                                     




ఆంధ్రప్రదేశ్‌లో దూరదర్శన్ సప్తగిరి ఛానల్‌ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు శనివారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, వార్తను వార్తగానే వ్యాఖ్యానాన్ని వ్యాఖ్యానంగానే చెప్పాలని మీడియాకు హితవు చెప్పారు......... See More

No comments:

Post a Comment