.jpg)
భారతదేశ సమైక్యతకు, ధర్మసంస్థాపనకు శంకరభగవత్పాదులు చేసిన కృషి అత్యంత శ్లాఘనీయం. 'బ్రహ్మసత్యం, జగన్నిథ్య, జీవోబ్రహ్మైవనాపరః' అనే అద్వైతసిద్ధాంత సారాన్ని దేశం నలుమూలల ప్రచారం చేస్తూ, మతంపేరిట సాగుతున్న అరాచకాన్ని, అన్యాయాన్ని శాస్తవాదంతో ఖండిస్తూ తన జీవితకాలంలో రెండుసార్లు కాలినడకన దేశపర్యటనగావించిన మహాపురుషుడు.ప్రజలకు......Continue Reading
No comments:
Post a Comment